శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను.
శ్రీ పరాశరసంహిత (Sri Parasara Samhita) ప్రతిహనుమద్భక్తునకూ అందాలి. అందుకోసం ఏ భాగమూ లోటులేని రీతిగా చేయాలనే సత్సంకల్పం కల్గింది.